Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత హౌస్ అరెస్ట్... మదనపల్లెలో ఉద్రిక్తం

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (13:03 IST)
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అరెస్ట్ ఉద్రిక్తతకు దారి తీసింది. మదనపల్లె పట్టణంలోని వక్ఫ్ బోర్డు స్థలాల వివాదంలో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

వక్ఫ్ బోర్డు భూముల్లో తాత్కాలిక షెడ్ల తొలగింపును ప్రశ్నించినందుకు గాను టీడీపీ నేత మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె పట్టణంలోని వక్ఫ్ బోర్డు స్థలాల్లో కొంతమంది తాత్కాలిక షెడ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.

గతంలో ఎమ్మెల్యేగా ఉన్న షాజహాన్ భాష కొంత మందికి అక్కడ షెడ్లు వేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ భాష దీనిపై దృష్టి సారించారు. ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని షెడ్లను తొలగించే చర్యలు చేపట్టారు.

అంతకన్నా ముందే మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన నిర్బంధించారు. దీంతో మదనపల్లె పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments