టీడీపీ- జనసేన అభ్యర్థుల జాబితా.. 1.3 కోట్ల మందితో మెగా సర్వే

సెల్వి
శనివారం, 24 ఫిబ్రవరి 2024 (22:41 IST)
టీడీపీ- జనసేన ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే 1.3 కోట్ల మంది మెగా సర్వే ఆధారంగా టీడీపీ- జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 
 
ఏపీ నివాసితులను సర్వే చేసి ఆ డేటా ఆధారంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. ఈ అభ్యర్థుల్లో ప్రతి ఒక్కరు రాష్ట్రంలోని సామాన్య ప్రజల అభిప్రాయాల మేరకే ప్రకటించడం జరిగింది. 
 
ఇంకా అభ్యర్థుల ఖరారు కోసం ఇంత పెద్ద ప్రజా సర్వే నిర్వహించడం భారత రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి అని చంద్రబాబు వెల్లడించారు.
 
 
 
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం, అధినేత చంద్రబాబు నాయుడు కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలను మార్చుకున్నారు. అభ్యర్థుల ఖరారు వెనుక మెగా సర్వే గురించి నాయుడు చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments