Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి.. ఎవరు?

సెల్వి
శనివారం, 24 ఫిబ్రవరి 2024 (20:41 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో నందమూరి హీరో బాలకృష్ణ పేరు వుంది.  హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి బాలయ్యనే పోటీ చేస్తారని వెల్లడించారు. 
 
కాగా ఈ నియోజకవర్గం ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ వేరే పార్టీ అభ్యర్థి గెలవలేదు. కాబట్టి ఈసారి నందమూరి బాలకృష్ణ గెలుపు సులువేనని రాజకీయ పండితులు అంటున్నారు.
 
ఇకపోతే.. నందమూరి బాలకృష్ణ 2014లో మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో కూడా అదే సీటు నుంచి ఎన్నికయ్యారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా వున్నారు. ఇక 2024లోనూ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని శనివారం తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments