Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం : ఇండియా టుడే సర్వే

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:26 IST)
త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరుతో ప్రముఖ పత్రిక ఇండియా టుడే ఓ సర్వేను నిర్వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారా? లేదా విపక్షాల కూటమి బీజేపీ జోరుకు బ్రేక్ వేస్తుందా? అనే అంశాలతో పాటు అత్యంత కీలకంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సర్వే నిర్వహించింది. 
 
గురువారం వెల్లడైన ఈ సర్వే ఫలితాల మేరకు... ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లలో టీడీపీ ఏకంగా 17 సీట్లను, వైకాపా 8 సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అలాగే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా 45 శాతం ఓట్లు, వైకాపాకు 41.1 శాతం ఓట్లు, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.7 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశాన్ని మాత్రం ఈ సర్వే బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments