Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా విజయంపై వేణుస్వామి జోస్యం.. సెటైర్లు వేస్తున్న టీడీపీ

సెల్వి
సోమవారం, 27 మే 2024 (20:18 IST)
Venu Swamy
ఐపీఎల్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో, జ్యోతిష్యుడు వేణు స్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకునే జ్యోతిష్యుడు వేణు స్వామి. అతను సినీ ప్రముఖులు, క్రీడాకారులు మరియు రాజకీయ నాయకుల గురించి జ్యోతిష్యం చెప్తుంటాడు. 
 
ఆయనకు ట్రెండ్స్ గురించి బాగా తెలుసు. అదృష్టవశాత్తూ కొన్నిసార్లు అతని అంచనాలు ఫలించినా కొన్ని మాత్రం జరగవు. తాజాగా సన్ రైజర్స్ ఐపీఎల్‌లో గెలుస్తుందని వేణు స్వామి జోస్యం చెప్పాడు కానీ జట్టు ఓడిపోయింది. ఆయన అంచనాల్లో తదుపరిది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుపు. 
 
వైకాపా గెలుస్తుందని ఇప్పటికే వేణు స్వామి జోస్యం చెప్పారు. దీంతో టీడీపీ మద్దతుదారులు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని వేణు స్వామి చెబుతున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments