Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి అవినీతి మరక అంటించడమే జగన్ లక్ష్యం : నారాయణ

Webdunia
గురువారం, 4 జులై 2019 (12:07 IST)
తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక రూపంలో అవినీతి మరక అంటించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి వుందని మాజీ మంత్రి పి.నారాయణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన అవినీతి బురదను తెలుగుదేశం పార్టీకి అంటించడమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఉందన్నారు. 
 
గురువారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ అర్బన్ హౌసింగ్‌లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు రూ.1,546 - రూ.1,651 మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. చ‌ద‌ర‌పు అడుగుకు రూ.2,300కు పెంచారనేది అవాస్తవమని నారాయణ అన్నారు. 2004-14 మధ్య ఇళ్ల నిర్మాణంలో రూ.5 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments