Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి అవినీతి మరక అంటించడమే జగన్ లక్ష్యం : నారాయణ

Webdunia
గురువారం, 4 జులై 2019 (12:07 IST)
తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక రూపంలో అవినీతి మరక అంటించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి వుందని మాజీ మంత్రి పి.నారాయణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన అవినీతి బురదను తెలుగుదేశం పార్టీకి అంటించడమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఉందన్నారు. 
 
గురువారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ అర్బన్ హౌసింగ్‌లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు రూ.1,546 - రూ.1,651 మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. చ‌ద‌ర‌పు అడుగుకు రూ.2,300కు పెంచారనేది అవాస్తవమని నారాయణ అన్నారు. 2004-14 మధ్య ఇళ్ల నిర్మాణంలో రూ.5 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments