Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద శాతం కాదు వెయ్యి శాతం గెలుస్తున్నాం: చంద్రబాబు

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (13:58 IST)
శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వంద శాతం కాదు.. వెయ్యి శాతం గెలుస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్నారు. 100 శాతం కాదు.. 1000 శాతం గెలుస్తామన్నారు. మన కోసం క్యూలో ఉండి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞలు చెప్పాలని సూచించారు. 'మీరు ముందుండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి.. ప్రజల అవసరాలు తీర్చండి..' అని ఆదేశించారు. 
 
అంతేకాకుండా, తన రాజకీయ చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నని ఆయన వాపోయారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తమదే విజయమన్నారు. జూన్‌ 8వ తేదీ దాకా మన ప్రభుత్వం ఉందని, ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్యాంప్‌ ఆఫీసులో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా అని ప్రశ్నించిన బాబు.. ప్రధాని మోడీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అని నిలదీశారు. మనం మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments