ఏపీలో పెరుగుతున్న క్రైమ్ రేట్ : డీజీపీకి చంద్రబాబు లేఖ

Webdunia
సోమవారం, 2 మే 2022 (15:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా హత్యలు, అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చివరకు పోలీసులు కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వెళ్లేవారిని పోలీసులే పట్టుకుని చితకబాదుతున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరగుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఓ లేఖ రాశారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న నేపాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు సహా పెరుగుతున్న క్రైమ్ రేట్‌ను చంద్రబాబు తన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. 
 
రాష్ట్రంలో శాంతిభద్రతు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో పూర్తిగా ఆటవిక పాలన సాగుతోందని ఫలితంగా ప్రజలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొనివున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments