Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫినాయిల్ సాయిరెడ్డిగారూ... ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగు చంపేస్తారా?

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (15:25 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోమారు విమర్శలు గుప్పించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన విజయసాయిరెడ్డిని ఫినాయిల్ సాయిరెడ్డిగారూ అంటూ వ్యంగ్యంగా అన్నారు. 
 
విజయసాయి డైరెక్షన్‌లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ పాట అందుకున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎందుకింత తెగులు.. తెలుగును విస్మరిస్తారా? అంటూ తెలుగు కోసం పోరాటం చేసిన జగన్.. ఇప్పుడు ఆయన నాలుకను మడతేసి ఇంగ్లీష్ ఉద్యమం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 
 
'మీ ఫినాయిల్ పత్రిక, ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగుని చంపేస్తారా? అని రాసిన రాతలు మర్చిపోయారా? అన్నీ మీ డైరెక్షన్‌లోనే నడిచాయి కదా ఫినాయిల్ సాయిరెడ్డిగారూ' అంటూ ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న ఘాటైన విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments