ఫినాయిల్ సాయిరెడ్డిగారూ... ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగు చంపేస్తారా?

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (15:25 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోమారు విమర్శలు గుప్పించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన విజయసాయిరెడ్డిని ఫినాయిల్ సాయిరెడ్డిగారూ అంటూ వ్యంగ్యంగా అన్నారు. 
 
విజయసాయి డైరెక్షన్‌లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ పాట అందుకున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎందుకింత తెగులు.. తెలుగును విస్మరిస్తారా? అంటూ తెలుగు కోసం పోరాటం చేసిన జగన్.. ఇప్పుడు ఆయన నాలుకను మడతేసి ఇంగ్లీష్ ఉద్యమం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 
 
'మీ ఫినాయిల్ పత్రిక, ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగుని చంపేస్తారా? అని రాసిన రాతలు మర్చిపోయారా? అన్నీ మీ డైరెక్షన్‌లోనే నడిచాయి కదా ఫినాయిల్ సాయిరెడ్డిగారూ' అంటూ ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న ఘాటైన విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments