Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌కు రానున్న టీసీఎస్-టాటా.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (07:56 IST)
టాటా గ్రూప్ ప్రతినిధులతో భేటీపై ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- టీసీఎస్ రానున్నట్లు మంత్రి లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ఐటీ సదుపాయం 10,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని.. ఇప్పటివరకు ఏపీలో అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకటిగా నిలుస్తుందన్నారు నారా లోకేష్. 
 
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా వైజాగ్‌లో 10,000 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ సదుపాయాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించడం తనకు సంతోషంగా ఉందన్నారు.
 
వ్యాపారం చేయడంలో వేగం అనే నినాదంతో నడిచే కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 
 
ఏపీని భారతదేశంలో నంబర్-1 రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. వైజాగ్‌లో టిసిఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎన్‌డిఎ హయాంలో ఏపీకి మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం వుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments