Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం కోసం డబ్బు ఇవ్వొద్దు.. వారిని నమ్మొద్దు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (15:21 IST)
ఏపీలో సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు ఉద్యోగార్థులను మోసం చేస్తున్నారన్న వార్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ దళారుల్ని గుర్తించే పనిలో పడింది. ఇక దీనిపై స్పందించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. 
 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపికలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక జరుగుతుందన్నారు. 
 
రాత పరీక్షలో మెరిట్‌ సాధించిన వారికి మాత్రమే ఆ ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎవ్వరిని నమ్మి డబ్బు ఇవ్వొద్దని ఇస్తే మోసపోవడం ఖాయమన్నారు. అలాంటి వారు ఎవరైనా తారసపడితే జిల్లా ఎస్పీకి గానీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments