Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు పర్యటనతో రికార్డ్ కొట్టిన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (11:29 IST)
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు పర్యటనతో రికార్డ్ సృష్టించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత జగన్ 12వ సారి బెంగళూరు పర్యటనకు వెళ్ళారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల కాలంలో జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లడం ఇది 12వ సారి. ఏపీలో కంటే జగన్ ఎక్కువ కాలం బెంగళూరు ప్యాలెస్‌లో గడుపుతున్నారు. 
 
వైసీపీ అధినేత జగన్ పుంగనూరుకు వెళ్లాల్సి ఉన్నందున ఈ వారం మళ్లీ ఏపీకి రావాల్సింది. కానీ పుంగనూరు పర్యటన రద్దు అయ్యింది. ఒకవేళ జగన్ పుంగనూరుకు వచ్చి వుంటే ఈ టూర్ 12వ సారి అయ్యివుంటుంది.

ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ బెంగళూరు పర్యటనల్లో డబుల్ సెంచరీ (200) సులువుగా చేయగలరని సోషల్ మీడియాలో ఎన్డీయే కార్యకర్తలు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. సగటున, జగన్ దాదాపు సగం సమయం అక్కడే గడుపుతూ నెలకు మూడుసార్లు బెంగుళూరుకు వెళుతున్నారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments