Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య గాలుల ప్రభావం.. తిరోగమిస్తున్న రుతుపవనాలు

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (15:53 IST)
ఈశాన్య గాలుల ప్రభావం కారణంగా రుతుపవనాలు తిరోగమిస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా, నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్, మజలి ప్రాంతాల మీదుగా వెళుతున్నాయని పేర్కొంది. వచ్చే 48 గంటల పాటు ఇదేపరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. 
 
అదేసమయంలో రాగల 48 గంటలలో ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరం, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.
 
ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments