Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుంది: స్వామి పరిపూర్ణానంద

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (14:36 IST)
పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ స్వామి పరిపూర్ణానంద ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుందని చెప్పారు. రాష్ట్రాన్ని ఈ కాలసర్పం చేతిలో నుంచి బయటపడేయాలంటే ఇలాంటి సమాలోచన అనే వేదిక చాలా అవసరం అని ఉద్ఘాటించారు. 
 
ఏ ప్రభుత్వం కూడా మతమార్పిడిలను ఆపాలనే చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశ్రమాలు, మఠాలు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో పరాధీనత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ పరిస్థితిని సంస్కరించాలంటే మేధావులందరూ ఒక వేదికపైకి వచ్చి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పరాధీనత నుంచి రాష్ట్రాన్ని కాపాడి, ఆ తర్వాత స్వాధీనత నుంచి స్వతంత్రత అంశం ఆలోచించాలని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments