Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానుల బిల్లుపై ఉత్కంఠ : న్యాయ సలహా కోరిన గవర్నర్

Webdunia
బుధవారం, 29 జులై 2020 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను నిర్మించతలపెట్టింది. అలాగే, అమరావతి రాజధాని అభివృద్ధి కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసింది. ఈ రెండు అంశాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం బిల్లులు తెచ్చి, వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అక్కడ సంపూర్ణ మెజార్టీ ఉండటంతో వాటిని పాస్ చేయించుకుంది. కానీ, శాసనమండలిలో మాత్రం ఆ బిల్లులకు చుక్కెదురైంది. 
 
ఈ క్రమంలో ఇపుడు మూడు రాజధాను బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. వీటిని పరిశీలించిన గవర్నర్.. న్యాయసలహాను కోరారు. 
 
అంతకుముందు.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నరును కలిసి.. బిల్లుల ఆవశ్యకతో పాటు.. మూడు రాజధానులతో పాలనను వికేంద్రీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఈ బిల్లులు అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లులపై గవర్నరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments