Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి సుష్మా స్వరాజ్, తెలంగాణకి సుమిత్రా మహాజన్... గవర్నర్లుగా అంటండీ...?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (15:08 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. ఏపీ విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాలకి ఆయననే గవర్నర్‌గా కొనసాగిస్తున్నారు. ఐతే ఎన్డీయే బంపర్ మెజారిటీతో గెలవడం, కేంద్రంలో మరోసారి మోదీ చక్రం తిప్పడం జరిగిపోయింది. దీనికితోడు కొత్తగా కేంద్ర హోంశాఖామంత్రిగా అమిత్ షా బాధ్యతు చేపట్టారు. ఇక అప్పట్నుంచి అమిత్ షా ప్రత్యేకించి తెలంగాణపై టార్గెట్ పెట్టినట్లు చెపుతున్నారు.
 
తెలంగాణ సీఎం కేసీఆర్ పంటికింది రాయిలా కొరుకుడు పడటం లేదనీ, అందువల్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సుమిత్రా మహాజన్‌ను నియమిస్తే ఎలా వుంటుందన్న కోణంలో ఆలోచన చేస్తున్నారు. అలాగే ఏపీలోనూ భాజపా తనదైన మార్కును కనబర్చాలనుకుంటోంది. ఈ క్రమంలో ఏపీ గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ ను ఎంపిక చేస్తే ఎలా వుంటుందని అమిత్ షా ఆలోచన చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం వుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments