Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాదయాత్రలో సూరి భార్య భానుమతి... అవకాశం ఇస్తే...

చాలా రోజుల తరువాత మద్దెలచెరువు సూరి భార్య భానుమతి ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనే. జగన్ మోహన్ రెడ్డిని కలవడమే కాకుండా ఆ తరువాత భానుమతి మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే నాకు గౌరవం. ఆయన పాదయాత

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (21:16 IST)
చాలా రోజుల తరువాత మద్దెలచెరువు సూరి భార్య భానుమతి ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనే. జగన్ మోహన్ రెడ్డిని కలవడమే కాకుండా ఆ తరువాత భానుమతి మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే నాకు గౌరవం. ఆయన పాదయాత్ర చేయడం నేను టీవీల్లో చూశాను. రాప్తాడు నియోజవకర్గంలో తను పర్యటించేటప్పుడు వచ్చి కలవమని జగన్ చెప్పారు. అందుకే వచ్చి కలిశాను.
 
నేను ఇంకా వైసిపిలోనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అవకాశమిచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పదవులంటే పెద్దగా ఆసక్తి లేదు. కొంతమంది ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబునాయుడును ఉద్దేశించి భానుమతి వ్యాఖ్యలు చేశారు. భానుమతి ఒక్కసారిగా జగన్ పాదయాత్రలో ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

దళపతి విజయ్ కి గ్రాండ్ వీడ్కోలు పలికే ప్రత్యేక పాట !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments