Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆశీస్సులతో ఏపీని అభివృద్ధి చేస్తా : కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ ప్రభు

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (11:41 IST)
తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెల్సిందే. దీంతో ఆయన శనివారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలను రైల్వేమంత్రికి అందజేశారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మొదటిసారి రైల్వే అభివృద్థిపై ఉన్నత స్థాయి సమావేశాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌న్ ప్రారంభిస్తున్నామన్నారు. తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌ వల్ల రైళ్ళు సమయానికి నడుస్తామని, ప్రయాణీకులు కూడా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments