Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ నుంచి రాజ్యసభకు సురేష్ ప్రభు.. చంద్రబాబు సమ్మతం

Webdunia
సోమవారం, 30 మే 2016 (12:07 IST)
కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ నుంచి పంపిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమ్మతించారు. ఇదే అంశంపై తిరుపతిలో మూడురోజుల పాటు జరిగిన మహానాడు తర్వాత కూడా పొలిట్‌ బ్యూరో సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పొలిట్‌ బ్యూరో సమావేశం జరుగుతూనే ఉంది. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రులు పొలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరై రాజ్యసభ సీటుపై సుదీర్ఘంగా చర్చించారు. 
 
తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి పుష్పరాజ్‌, కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు మరో మాజీ మంత్రి పేరును పరిశీనలో ఉంచారు. అదేసమయంలో ఏపీ నుంచి రాజ్యసభకు కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ ప్రభుకు తెదేపా పంపనుంది. ఇప్పటికే ఆయన పేరును పొలిట్‌ బ్యూరోలో ఖరారు కూడా చేసేశారు. బీజేపీతో పొత్తు కొనసాగించాంటే ఖచ్చితంగా సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments