Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ పరీక్షలు రద్దుకు ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు: నచ్చచెపుతామంటున్న ఆదిమూలపు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (16:08 IST)
కరోనా నేపధ్యంలో దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలను రద్దు చేసాయి ఆయా ప్రభుత్వాలు. కానీ ఏపీతో సహా మరో మూడు రాష్ట్రాలు మాత్రం కరోనా వున్నప్పటికీ విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామని భీష్మించుకు కూర్చున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో చర్చ జరిగింది.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని అనుసరించి ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు వున్నదనీ, ఇప్పటివరకూ విద్యార్థులకు కనీసం టీకాలు కూడా వేయలేదని న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో పరీక్షలు పెట్టాల్సిందేనంటూ భీష్మించుకుని కూర్చున్న ఏపీ, పంజాబ్‌, త్రిపుర, అస్సాం రాష్ట్రాలకు పరీక్షల రద్దుకు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
 
దీనిపై ఏపీ విద్యాశాఖమంత్రి స్పందిస్తూ.. విద్యార్థుల భవితవ్యం బాగుండాలని తాము పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామనీ, ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నచ్చజెపుతామని అన్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments