లక్ష్మీపార్వతికి షాక్ - చంద్రబాబు ఖుషీ .. ఎందుకంటే...

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (15:15 IST)
వైకాపా మహిళా నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడామీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణకు ఆదేశించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతికి కోర్టు ఘాటుగా కొన్ని ప్రశ్నలు సంధించింది. అస్సలు చంద్రబాబు ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి మీరెవరూ అంటూ సూటిగా ప్రశ్నించింది. 
 
గతంలో ఇదే పిటిషన్‌ రాష్ట్ర హైకోర్టులో తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇపుడు సుప్రీం బెంచ్ విచారణ చేపట్టి ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పట్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిటిషన్‌లో లక్ష్మీపార్వతి ప్రస్తావించిన అంశానికి విలువ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించింది. ఎవరి ఆస్తుల వివరాలు ఎవరికి తెలియాలి? అంటూ నిలదీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments