Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్లుగా విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు : సుప్రీంకోర్టు

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగేళ్ళుగా ఏపీ విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సిక్రీ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:32 IST)
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగేళ్ళుగా ఏపీ విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సిక్రీ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది.
 
ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయలేదని పేర్కొంటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం... నాలుగేళ్లు గడిచిపోయినా విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
 
దీనికి సమాధానం ఇవ్వడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని కోర్టును కేంద్రం కోరింది. దీంతో, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments