Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. శుక్రవారం వరకు ఇంతే.. అలెర్ట్

Webdunia
మంగళవారం, 16 మే 2023 (12:36 IST)
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఈ నెల 25న రోహిణీ కార్తె మొదలవుతోంది. అప్పుడు ఎండలు మరింత పెరగడం ఖాయం. రోహిణీ కార్తె జూన్ 7 వరకూ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరాయి. 
 
శుక్రవారం వరకూ ఎండలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో పాటు వడదెబ్బ తగిలే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
శుక్రవారం రాత్రివేళ కూడా వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాకా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు నీరు తాగి వెళ్లాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ అరగంటకు ఓసారి నీరు, మజ్జిగ, నిమ్మరసం, పుదీనా రసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తీసుకోవాలి. 
 
ఎండలో తిరిగితే మెదడు సరిగ్గా పనిచెయ్యదు. దానికి ఆక్సిజన్ సరిగా అందదు. బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుంది. కాబట్టి.. నీరు, ద్రవ పదార్థాలు తాగుతూనే ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments