దేశంలోనే అత్యధికసార్లు అక్కడ మొట్టికాయలు వేసుకుంది జగన్ ప్రభుత్వమే: సుజనా ఫైర్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:21 IST)
దేశంలోనే అత్యధికసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో మొట్టికాయలు వేసుకున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనన్నారు ఎంపి సుజనాచౌదరి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో తిరుపతిలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. గెలిచిన 21 మంది ఎంపిలతో రెండేళ్లుగా వైసిపి చేసిందేమిటని ప్రశ్నించారు. కనీసం వారికి వచ్చే నిధులు సక్రమంగా వాడలేదన్నారు.
 
బిజెపి అభ్యర్థి రత్నప్రభ గెలుపుతో అభివృద్థి జరుగుతుందని.. కేంద్రం నుంచి నిధులను ఎపికి త్వరగా తీసుకువస్తారన్నారు. అభివృద్థి చేయకుండా పప్పులు, బెల్లాలు పంచుకుంటూ పోతే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్యేల తీరుతో విదేశీ సంస్ధలు మొత్తం భయంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు.
 
బిజెపిని గెలిపిస్తే తిరుపతి ఎంతో అభివృద్థి అవుతుందన్నారు. విభజన చట్టంలో ఉన్నది.. లేనిది కూడా బిజెపి ఎపికి ఇచ్చిందన్నారు. చట్టంలో అసలు హోదా అనేది ఎక్కడా పెట్టలేదన్నారు. హోదా కంటే ప్యాకేజీ తోనే ఎక్కువ నిధులు వస్తాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments