Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ : బుద్ధా వెంకన్న

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (18:28 IST)
వైకాపా నేతలకు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గట్టి హెచ్చరిక చేశారు. వైకాపా నేతలు ఇప్పటికైనా నోటిని అదుపులో ఉంచుకోవాలని కోరారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి చెత్తవాగుడు వాగితే చంపడానికైనా, చావడానికైనా తాము సిద్ధమేనని ప్రకటించారు. ఇందుకోసం వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ని సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
చంద్రబాబు జోలికిగానీ, ఆయన కుటుంబం జోలికిగానీ వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తిడితేనో, టీడీపీ కార్యాలయాలపై దాడి చేస్తేనో పదవులు వస్తాయనుకునే భ్రమల్లో నుంచి బయటకు వాలాని ఆయన వైకాపా నేతలకు పిలుపునిచ్చారు. సీనియర్లు కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments