Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ : బుద్ధా వెంకన్న

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (18:28 IST)
వైకాపా నేతలకు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గట్టి హెచ్చరిక చేశారు. వైకాపా నేతలు ఇప్పటికైనా నోటిని అదుపులో ఉంచుకోవాలని కోరారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి చెత్తవాగుడు వాగితే చంపడానికైనా, చావడానికైనా తాము సిద్ధమేనని ప్రకటించారు. ఇందుకోసం వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ని సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
చంద్రబాబు జోలికిగానీ, ఆయన కుటుంబం జోలికిగానీ వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తిడితేనో, టీడీపీ కార్యాలయాలపై దాడి చేస్తేనో పదవులు వస్తాయనుకునే భ్రమల్లో నుంచి బయటకు వాలాని ఆయన వైకాపా నేతలకు పిలుపునిచ్చారు. సీనియర్లు కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments