Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు.. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయండి : సుధారాణి

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (11:08 IST)
నాడు టీడీపీ మంత్రులపై తనదైన శైలిలో విమర్శలు చేసి హాట్ టాపిక్ అయిన రాష్ట్ర మహిళా నేత సుధారాణి ఇపుడు వైకాపా సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మూడు రాజధానులు కాదనీ, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, నాడు జరిగిన అవమానం భరించలేక నాడు టీడీపీ సర్కారుపై బహిరంగ వ్యాఖ్యలు చేసి, నాడు వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. మళ్ళీ అదేవిధంగా నేటి సర్కారు నిర్ణయం తీసుకుందనే మళ్ళీ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చాను అని తెలిపారు. 
 
మంత్రి స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సమజసం కాదు. అదే సమయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేయిడ్ ఆర్టిస్టులంటు రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. పాలనపై పట్టు లేకపోవడంతోనే ఇన్ని ఇబ్బందులు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే స్పష్టం అవుతుంది. తమ అవసరాలకు అనుగుణంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే తగిన మూల్యం తప్పదు అని ఆమె జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments