Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెటర్నరీ కళాశాల భవనంపైకెక్కిన విద్యార్థులు... దూకేస్తామంటూ..?

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (19:34 IST)
తిరుపతిలో వెటర్నరీ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉదృతంగా మారింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా కళాశాల భవనంపైకెక్కారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటూ దూకేస్తామని హెచ్చరించారు.

 
ప్రభుత్వానికి, వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టైఫండ్‌ను పెంచడంతో పాటు ఆర్.ఎల్.యు ఉన్నతీకరణ, వెటర్నరీ డయాగ్నోస్టిక్ లేబొరేటరీలో వైద్యులు, శాశ్వత ప్రాతిపదికన వెటర్నరీ డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

 
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తరగతులకు హాజరయ్యేది లేదంటున్నారు. ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments