Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో విద్యార్థుల నిరాహార దీక్ష భగ్నం

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (12:18 IST)
తుళ్లూరు మండలం వెలగపూడిలో రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ 151 గంటలు నిరాహారదీక్ష చేపట్టి దీక్ష చేస్తున్న ఇద్దరు యువకుల దీక్షను అర్థరాత్రి పోలీసులు భగ్నం చేశారు. 
 
రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరుకున్నాయి. మందడం తుళ్లూరు రాయపూడి తాడికొండ గ్రామాల్లో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
వెలగపూడిలో 55 వరోజు రిలేనిరాహారదీక్ష కొనసాగుతుంది. వెలగపూడిలో గత 5 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ఇద్దరు యువకులు బొర్రా రవిచంద్ర, తాడికొండ శ్రీకర్‌ల అప్పటికే 112 గంటలు పూర్తయిన నేపథ్యంలో దీక్షలను ఆదివారం అర్థరాత్రి పోలీసులు భగ్నం చేసి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 
 
తుళ్ళూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన డాక్టర్లు వెలగపూడిలోని దీక్షా శిబిరానికి వచ్చి దీక్ష చేస్తున్న ఇద్దరి యువకులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు గుర్తించారు. 
 
దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వారి దీక్షను భగ్నం చేసి చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సెలైన్ పెట్టి ప్రథమ చికిత్స అందిస్తున్నారు ఆ ఇద్దరి యువకుల పరిస్థితి విషమంగా ఉంది అనీ ఆందోళనలో ఉన్న రాజధాని 29 గ్రామాల ప్రజలు అమరావతి రైతులు మహిళలు కుటుంభ సభ్యులు జేఏసీ నాయకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments