Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి విజ‌య‌వాడ‌లో దుకాణాలు బంద్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:04 IST)
రోజురోజుకు కరోనా వ్యాప్తి అధికమవుతున్న తరుణంలో నేటి నుంచి విజయవాడలో పలు మార్కెట్ లు, దుకాణాలు బంద్ కానున్నాయి. విజ‌య‌వాడ‌ గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను ఆరు రోజులు మూసివేస్తున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మార్కెట్‌ను బంద్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి.

ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఇవి నిలిచిపోనున్నాయి. ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్ర‌భావం ఇత‌ర మార్కెట్ల‌పై సైతం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి లాక్‌డౌన్‌లు విధించారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపారులే స్వ‌చ్చందంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments