Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి విజ‌య‌వాడ‌లో దుకాణాలు బంద్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:04 IST)
రోజురోజుకు కరోనా వ్యాప్తి అధికమవుతున్న తరుణంలో నేటి నుంచి విజయవాడలో పలు మార్కెట్ లు, దుకాణాలు బంద్ కానున్నాయి. విజ‌య‌వాడ‌ గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను ఆరు రోజులు మూసివేస్తున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మార్కెట్‌ను బంద్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి.

ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఇవి నిలిచిపోనున్నాయి. ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్ర‌భావం ఇత‌ర మార్కెట్ల‌పై సైతం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి లాక్‌డౌన్‌లు విధించారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపారులే స్వ‌చ్చందంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments