Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్‌లో కిరాతకం.. గర్భవతి కడుపును చీల్చి.. బిడ్డను..?

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:07 IST)
ఇజ్రాయెల్​లో హమాస్​ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. సామాన్యులను.. ఉగ్రవాదులు చంపిన విధానం కంటతడి పెట్టించే విధంగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్​ కూడా తన సైన్యంపై విరుచుకుపడింది. తాజాగా ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 
 
ఓ ఇంట్లోకి చొరబడిన కొందరు.. ఓ గర్భవతి కడుపును చీల్చి, బిడ్డను బయటకు తీసి మరీ చంపేశారు. ఈ కిరాతక చర్యపై ప్రపంచం నివ్వెరపోయింది. గత శనివారం నుంచి ఓ వైపు రాకెట్ల దాడి జరుగుతుంటే.. మరోవైపు హమాస్​ ఉగ్రవాదులు.. సరిహద్దులను దాటుకొచ్చి, ఇజ్రాయెల్​వాసులకు నరకం చూపించారు. వీధుల్లో ఎవరు కనిపిస్తే వారిని చంపుకుంటూ వెళ్లారు. అనేకమందిని కిడ్నాప్​ చేసి, హత్య చేశారు.
 
యొస్సీ లాండౌ బృందం బీరి అనే ప్రాంతానికి వెళ్లింది. గాజా నుంచి ఐదు కి.మీల దూరంలో ఉండే ఆ ప్రాంతంలో 1,200 మంది నివాసముండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 
 
ఈ బృందం ఓ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఓ గర్భవతి మృతదేహం పడి ఉంది. ఆమె కడుపును సగం చీల్చేశారు. కడుపులో ఉన్న శిశువును కత్తితో పొడిచి చంపేశారని యొస్సీ లాండౌ వివరించారు. ఆ ఘటన కన్నీళ్లు తెప్పించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం