Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్‌లో కిరాతకం.. గర్భవతి కడుపును చీల్చి.. బిడ్డను..?

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:07 IST)
ఇజ్రాయెల్​లో హమాస్​ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. సామాన్యులను.. ఉగ్రవాదులు చంపిన విధానం కంటతడి పెట్టించే విధంగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్​ కూడా తన సైన్యంపై విరుచుకుపడింది. తాజాగా ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 
 
ఓ ఇంట్లోకి చొరబడిన కొందరు.. ఓ గర్భవతి కడుపును చీల్చి, బిడ్డను బయటకు తీసి మరీ చంపేశారు. ఈ కిరాతక చర్యపై ప్రపంచం నివ్వెరపోయింది. గత శనివారం నుంచి ఓ వైపు రాకెట్ల దాడి జరుగుతుంటే.. మరోవైపు హమాస్​ ఉగ్రవాదులు.. సరిహద్దులను దాటుకొచ్చి, ఇజ్రాయెల్​వాసులకు నరకం చూపించారు. వీధుల్లో ఎవరు కనిపిస్తే వారిని చంపుకుంటూ వెళ్లారు. అనేకమందిని కిడ్నాప్​ చేసి, హత్య చేశారు.
 
యొస్సీ లాండౌ బృందం బీరి అనే ప్రాంతానికి వెళ్లింది. గాజా నుంచి ఐదు కి.మీల దూరంలో ఉండే ఆ ప్రాంతంలో 1,200 మంది నివాసముండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 
 
ఈ బృందం ఓ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఓ గర్భవతి మృతదేహం పడి ఉంది. ఆమె కడుపును సగం చీల్చేశారు. కడుపులో ఉన్న శిశువును కత్తితో పొడిచి చంపేశారని యొస్సీ లాండౌ వివరించారు. ఆ ఘటన కన్నీళ్లు తెప్పించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం