Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈస్ట్ కోస్ ఎక్స్‌ప్రెస్‌లో తొక్కిసలాట : ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:38 IST)
ఏపీలోని విజయనగరం సమీపంలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు విద్యార్థులు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. రైల్వే వర్గాల సమాచారం మేరకు.. ఒడిశా నుంచి ఇద్దరు బాలికలు వచ్చి ప్రకాశం జిల్లాలో బీఈడీ పరీక్షలకు హాజరయ్యారు.
 
తిరుగు ప్రయాణంలో ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన వారు రైలులో ఎక్కారు. అయితే, ఈ రైలులో భారీగా రద్దీ ఉండటంతో విజయనగరం సమీపంలో తొక్కిసలాట జరిగింది. దీంతో వారు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
సమాచారం అందుకున్న అధికారులు బాలికలను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రయాణికుల్లో భయాందోళనకు గురిచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments