Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ బాదుడు - 7 తర్వాత ఎపుడైనా...

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టనుంది. భూముల విలువను పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా వసూలు చేయనున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై ఇప్పటికే అనేక విధాలుగా కసరత్తులు చేసిన ఏపీ ప్రభుత్వం... ఈ చార్జీల బాదుడును 10 నుంచి 50 శాతం మేరకు పెంచేందుకు సిద్ధమైంది. ఈ బాదుడు కూడా ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా చేపట్టవచ్చు. 
 
ఈ భూముల విలువను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ఇప్పటివరకు ఎంతెంత విలువలున్నాయి?, కొత్తగా పెంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలు ఏమిటి? పెరుగుదల ఎంత? అనే వివరాలను రూపొందించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ఆ ప్రతిపాదనలకు ప్రాథమికంగా అనుమతి తీసుకున్నారు. 
 
రెండు రోజుల క్రితమే ఈ పని పూర్తచేసిన సబ్ రిజిస్ట్రార్లు పెరుగదలకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ ఐజీఆర్ఎస్ డాట్ కామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడును మొదలుపెట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments