వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలు: అలా సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వాలి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (23:46 IST)
సత్యవేడు నియోజక వర్గంలోని పిచ్చాటూరు మండల వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంఎల్ఏ ఆదిమూలం తో కలసి దిశ నిర్దేశం చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
 
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలును ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. తిరుపతి ఎంపి ఉపఎన్నికలలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డా గురుమూర్తి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుటకు కృషి చేయాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు.

ఎంఎల్ఏ ఆదిమూలంతో శ్రీకాంత్ రెడ్డి కలసి పిచ్చాటూరు  మండలంలోని వైఎస్ఆర్ సీపీ సర్పంచ్‌లతోనూ, ఎం పి టి సిల తోనూ, మండల, గ్రామనాయకులు తోనూ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఉపఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించి నెంబర్ 1 స్థానంలో నిలిపి ముఖ్యమంత్రి జగన్ కు కానుకగా అందించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.  ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Divi: బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో కర్మస్థలం పోస్టర్

Chitrpuri: చిత్రపురి కాలనీ అభివృద్ధి కొసం ఎవరు పాటుపడుతరో వారిని ఎన్నుకోండి.

Akanda 2 US: రికార్డు స్థాయిలో అఖండ 2 ప్రీ సేల్స్ - డిసెంబర్ 11న USA ప్రీమియర్లు

Kamal sar: కథను ఎలా చెప్పాలి, ప్రజలకి చేరువ చేయాలి అనే దానికి కమల్ సార్ స్ఫూర్తి

Yash: సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్.. టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌లో క‌నిపిస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments