Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలు: అలా సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వాలి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (23:46 IST)
సత్యవేడు నియోజక వర్గంలోని పిచ్చాటూరు మండల వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంఎల్ఏ ఆదిమూలం తో కలసి దిశ నిర్దేశం చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
 
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలును ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. తిరుపతి ఎంపి ఉపఎన్నికలలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డా గురుమూర్తి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుటకు కృషి చేయాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు.

ఎంఎల్ఏ ఆదిమూలంతో శ్రీకాంత్ రెడ్డి కలసి పిచ్చాటూరు  మండలంలోని వైఎస్ఆర్ సీపీ సర్పంచ్‌లతోనూ, ఎం పి టి సిల తోనూ, మండల, గ్రామనాయకులు తోనూ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఉపఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించి నెంబర్ 1 స్థానంలో నిలిపి ముఖ్యమంత్రి జగన్ కు కానుకగా అందించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.  ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

పుష్ప జాతర సీన్ కు మించి కొత్తపల్లిలోఒకప్పుడు చిత్రంలో వుంది : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

సుబోధ్ భావే తో ఆదిత్య ఓం తెరకెక్కించిన సంత్ తుకారాం సిద్ధమైంది

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments