Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు ముక్కంటీశ్వరుని ఆలయాన్ని తెరిచారు, రేపటి నుంచి భక్తులు వెళ్ళొచ్చు

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (21:18 IST)
హరహర మహదేవ శంభోశంకర.. ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయాన్ని ఎట్టకేలకు తెరిచారు. గత 80 రోజుల నుంచి ఆలయం మూతపడి ఉండడం.. అందులోను ఆలయం రెడ్ జోన్లో ఉండడంతో దేవదాయశాఖ ఆలయాన్ని మూసే ఉంచాలని ఆదేశించింది.
 
ఆలయాన్ని గ్రీన్ జోన్లోకి మార్చినా... ఆ తరువాత ఆలయంలో పనిచేసే పూజారికి పాజిటివ్ రావడంతో మళ్ళీ ఆలయాన్ని తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకున్నారు. అయితే ఎట్టకేలకు ఆలయంలో శాంతిహోమం నిర్వహించారు పండితులు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఆలయం మారుమ్రోగింది.
 
నిన్న, ఈరోజు మధ్యాహ్నం వరకు ఆలయ పండితులు శాంతి హోమాన్ని నిర్వహించారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, స్థానికులను ఆలయంలోకి దర్సనానికి అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. రేపటి నుంచి సామాన్య భక్తులను దర్సనానికి అనుమతించనున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్సించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments