Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ వేధింపులు.. ఫినాయిల్ తాగిన క్లర్కు

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (15:32 IST)
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ వేధింపులు తాళలోని ఆ కార్యాలయ క్లర్కు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం కలకలం సృష్టించిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ కార్యాలయంలో క్యాంపు క్లర్క్‌గా సంతోష్ కుమార్ పని చేస్తున్నారు. ఈయన్ను జడ్పీ సీఈఓ నగేష్ గత రెండేళ్లుగా మానసికంగా వేధిస్తున్నాడు. పైగా పదోన్నతిలో సంతోష్‌కు అన్యాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
దీంతో సంతోష్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన బాధను వెళ్లబోసుకుంటూనే ఉన్నట్టుండి ఫినాయిల్ సేవించాడు. ఈ హఠాత్పరిణామంతో బిత్తర పోయిన ఇతర సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఆ తర్వాత సంతోష్‌ను బలవంతంగా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments