Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో పడిన బస్సు : స్కూలు విద్యార్థిని మృతి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (12:45 IST)
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని చెరువులో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా.. నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. బస్సులో మొత్తం ఐదుగురు పిల్లలే ఉన్నారు.
 
ప్రమాద వార్త తెలియగానే స్థానికులంతా ఒక్క పరుగున వచ్చి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన బాలుడు బడివానిపేటకు చెందిన రాజుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సును జేసీబీ సాయంతో చెరువులో నుంచి బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments