Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (20:18 IST)
posani
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారు ఇప్పటికే పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించగా, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే చెప్పాలి.
 
అసెంబ్లీ లాబీలో లోకేష్ ముందు ఈ అంశాన్ని బయటకు తీసుకురాగా, దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అంతులేని దాడులు, దూషణలను చవిచూశారని, అయితే ఈ వైసీపీ మోటర్‌మౌత్‌లు కేవలం నోటీసులు అందుకొని విరమించుకుంటున్నారని లోకేష్ ఎత్తిచూపారు.
 
వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులు చిత్తశుద్ధి, సత్యం ఉన్నందునే తట్టుకుని నిలబడ్డారని, అయితే కల్మషంతో నడిచే వైసీపీ నేతలు త్వరగా కనుమరుగవుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిజానికి వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులు తీవ్ర ఒత్తిడిని తట్టుకుని చివరకు తమ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే పలువురు నేతలు కనుమరుగయ్యారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments