Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణంగా ఏటికొప్పాక బొమ్మల శకటం

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (12:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో భారత 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటం సందర్శకులను అమితంగా ఆకర్షించింది. 
 
ఏటికొప్పాక బొమ్మలు.. ఆంధ్రప్రదేశ్‌ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి వంటివి. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు.. దేశవిదేశాల్లోనూ ఏపీ సృజనాత్మకతను సగర్వంగా చాటి చెబుతున్నాయి. ఎటు చూసినా నునుపుగా ఈ కళాఖండాలు ఉంటాయి. 
 
ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి. చివరికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని సైతం మైమరిపించాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం నాడు శకటం రూపంలో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments