Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికుల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు: మంగళగిరి తహసీల్ధార్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (15:41 IST)
ఇతర రాష్ట్రాలు,ఇతర జిల్లాల నుంచి ఉపాధి కోసం వచ్చి కరోనా లాక్ డౌన్ వల్ల మంగళగిరి లోనే నిలిచి పోయిన వలస కార్మికులను తమ స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంగళగిరి తహసీల్ధార్ రామ్ ప్రసాద్ అన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 3 వేల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారని వారి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.స్వస్థలాలకు వెల్లాలనుకునే వలస కార్మికులు 1902 కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని సూచించారు.

కొందరి వివరాలు రావాల్సి ఉందని వీ ఆర్ ఓ ల ద్వారా అటువంటి వారి సమాచారాన్ని 1902 ద్వారా నమోదు చేయించి త్వరితగతిన తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని తహసీల్ధార్ స్వష్టం చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments