Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికుల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు: మంగళగిరి తహసీల్ధార్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (15:41 IST)
ఇతర రాష్ట్రాలు,ఇతర జిల్లాల నుంచి ఉపాధి కోసం వచ్చి కరోనా లాక్ డౌన్ వల్ల మంగళగిరి లోనే నిలిచి పోయిన వలస కార్మికులను తమ స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంగళగిరి తహసీల్ధార్ రామ్ ప్రసాద్ అన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 3 వేల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారని వారి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.స్వస్థలాలకు వెల్లాలనుకునే వలస కార్మికులు 1902 కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని సూచించారు.

కొందరి వివరాలు రావాల్సి ఉందని వీ ఆర్ ఓ ల ద్వారా అటువంటి వారి సమాచారాన్ని 1902 ద్వారా నమోదు చేయించి త్వరితగతిన తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని తహసీల్ధార్ స్వష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments