Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి వంతెనపై వెళ్లే రైళ్ల వేగం పెంపు

Webdunia
గురువారం, 28 జులై 2022 (12:42 IST)
రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న వంతెనపై వెళ్లే రైళ్ల వేగాన్ని పెంచారు. ఈ వంతెనపై ఉన్న రైల్వే ట్రాక్ పట్టాల కింద ఉండే స్లీపర్లను అధికారులు పూర్తిగా మార్చేశారు. దీంతోపాటు ట్రాక్‌ను మరింత పటిష్టం చేశారు. ఫలితంగా ఈ వంతెనపై వెళ్లే అన్ని రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచారు. 
 
కాగా, రాజమండ్రి వద్ద గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల మేరకు రైలు వంతెన ఉంది. ఈ వంతెనపై గంటకు 30 కిలోమీటర్ల వేగంతోనే రైళ్ళు ప్రయాణించాల్సి ఉంది. కానీ, ఇపుడు రైలు పట్టాల కింద ఉన్న స్లీపర్స్‌ను మార్చడంతో పాటు వంతెనను మరింత పటిష్టం చేశారు. 
 
ఫలితంగా ఈ వంతెనపై రైళ్ళు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేందుకు గత ఏప్రిల్ నెలలోనే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇపుడు ఆ వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచారు. రైళ్ల వేగం పెంచడం ద్వారా రద్దీ తగ్గుతుందని, సమయపాలన పెరుగుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments