Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి వంతెనపై వెళ్లే రైళ్ల వేగం పెంపు

Webdunia
గురువారం, 28 జులై 2022 (12:42 IST)
రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న వంతెనపై వెళ్లే రైళ్ల వేగాన్ని పెంచారు. ఈ వంతెనపై ఉన్న రైల్వే ట్రాక్ పట్టాల కింద ఉండే స్లీపర్లను అధికారులు పూర్తిగా మార్చేశారు. దీంతోపాటు ట్రాక్‌ను మరింత పటిష్టం చేశారు. ఫలితంగా ఈ వంతెనపై వెళ్లే అన్ని రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచారు. 
 
కాగా, రాజమండ్రి వద్ద గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల మేరకు రైలు వంతెన ఉంది. ఈ వంతెనపై గంటకు 30 కిలోమీటర్ల వేగంతోనే రైళ్ళు ప్రయాణించాల్సి ఉంది. కానీ, ఇపుడు రైలు పట్టాల కింద ఉన్న స్లీపర్స్‌ను మార్చడంతో పాటు వంతెనను మరింత పటిష్టం చేశారు. 
 
ఫలితంగా ఈ వంతెనపై రైళ్ళు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేందుకు గత ఏప్రిల్ నెలలోనే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇపుడు ఆ వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచారు. రైళ్ల వేగం పెంచడం ద్వారా రద్దీ తగ్గుతుందని, సమయపాలన పెరుగుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments