Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో కరణం మల్లీశ్వరి బయోపిక్‌

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (09:08 IST)
2000సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో కాంస్య పతకం, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్‌ సృష్టించిన కరణం మల్లీశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్కరించనున్నారు.

ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను పాన్‌ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్‌.సి బ్యానర్స్‌పై ఎం.వి.వి.సత్యనారాయణ, కోనవెంకట్‌ నిర్మిస్తున్నారు.

ఈ బయోపిక్‌కు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోనవెంకట్‌ ఈ చిత్రానికి రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments