Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినను తిట్టిన తండ్రి.... ఆగ్రహంతో చంపేసిన కొడుకు...

Webdunia
సోమవారం, 27 మే 2019 (20:31 IST)
క్షణికావేశంలో కొంతమంది ఏం చేస్తారో వారికే తెలియదు. కట్టుకున్న భార్య అయినా, కన్న తండ్రి అయినా సరే ఆవేశంలో హత్యలు చేసేస్తుంటారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో జరిగింది. తన వదినను కొట్టాడన్న కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు తన తండ్రిని గోడకేసి బాది అతి దారుణంగా చంపేశాడు. 
 
వి.కోట మండల పరిధిలోని పాముగాని పల్లె పంచాయతీ కొత్తచిన్నేపల్లి గ్రామానికి చెందిన సల్లా పూరెప్పకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు అంజప్ప సంరక్షణలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు వెంకటరమణ జెసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. అంజప్ప భార్య షబానా ఇంట్లో మటన్ కర్రీ చేసింది. సల్లా వూరెప్ప తనకు మాంసం కూర పెట్టలేదని కోడలు షబానాతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో ఉన్న వెంకటరమణ వదిననే తిడతావా అంటూ తండ్రి సల్లాపూరెడ్డిని గోడకేసి కొట్టి హతమార్చాడు. 
 
గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటుంటే అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments