Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి పింఛన్ డబ్బు ఇవ్వలేదని తలపై బండరాయితో మోదాడు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:45 IST)
అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. పింఛన్ డబ్బులివ్వలేదని తండ్రినే చంపాడో కసాయి కుమారుడు. కూడేరు మండలం కళగల్లుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తి డబ్బులు కావాలంటూ తండ్రిని సతాయించేవాడు.

ఈ క్రమంలో ఈనెల పింఛను డబ్బులు రాగానే మరోసారి డబ్బులు కావాలంటూ తండ్రిని అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో బండరాయితో మోది చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments