Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు సోము వీర్రాజు వార్నింగ్

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (22:45 IST)
మేము సాఫ్ట్‌గా ఉన్నాం కదా అని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే చూస్తూ ఊరుకోము అని ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు. బిజెపి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారినే టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారన్నారు సోము వీర్రాజు.
 
చిత్తూరు జిల్లా రేణిగుంటలో జనసేన పార్టీ నాయకురాలు నగరం వినూతను పరామర్శించారు సోము వీర్రాజు. వినూత ఇంటిపై వైసిపి కార్యకర్త శివ దాడి చేసి కారు అద్దాలతో పాటు ఇంటిలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో సోము వీర్రాజు రేణిగుంటకు చేరుకున్నారు.
 
ఎపిలో పోలీసులు అధికార పార్టీ నాయకులకు తాబేదారులుగా మారిపోయారని విమర్సించారు. జనసేన పార్టీ నాయకురాలు ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments