Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పోవాలి బిజెపి రావాలి, ఇదే మా నినాదం: సోము వీర్రాజు

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (18:12 IST)
తిరుపతిలో మొట్టమొదటి బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఉప ఎన్నికల్లో జగన్ పోవాలి.. బిజెపి రావాలన్న నినాదంతో సమావేశాన్ని నిర్వహించారు.
 
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, శేషాచలం కొండల్లో విలువైన ఎర్రచందనాన్ని దోచేస్తున్నా రాష్ట్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం హిందూత్వాన్ని మంటగలుపుతోందని.. వైసిపి నేతలే దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం గాలేరు.. నగరి ప్రాజెక్టును తీసుకొస్తే ఆ ప్రాజెక్టును గాలికొదిలేశారన్నారు. 
 
నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమన్నారు బిజెపి జాతీయ కార్యదర్సి సత్యకుమార్. కాంగ్రెస్ పార్టీ కొంతమంది రైతులను రెచ్చగొట్టి రాద్దాంతం చేయిస్తోందన్నారు. బిజెపిపై అసత్య ప్రచారాలు మానాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేదల పెన్నిధి, రైతుల పక్షపాతి అన్నారు సత్యకుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను : మౌళి తనుజ్

Kiran abbvarapu: లవ్ లో ఉన్నవాళ్లు ఫీల్ అవ్వండి, లేని వాళ్లు ఊహించుకోండి : కిరణ్ అబ్బవరం

Shraddha: శ్రద్ధా శ్రీనాథ్ ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ సిద్ధమైంది

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments