Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుసూదన శాస్త్రికి నివాళి

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:53 IST)
నెల్లూరులో ప్రముఖ వైద్యులైన డాక్టర్ మధుసూదన శాస్త్రి మృతి చెందారు. ఎంతో పేరొందిన డాక్ట‌ర్ మ‌ధుసూధ‌న శాస్త్రి భౌతికకాయానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాళులర్పించారు. డాక్ట‌ర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 
అంకిత భావంతో సేవలు అందించడం ద్వారా డాక్టర్ అంటే మధుసూదన శాస్త్రినే అనే ప్రత్యేక గుర్తింపు పొందార‌ని సోమిరెడ్డి పేర్కొన్నారు.న ఆయ‌న నెల్లూర న‌గ‌రానికే కాదు...చుట్టుప‌క్క‌ల ప‌లు గ్రామాల వారికి గొప్ప వైద్యుడ‌ని, అతి త‌క్కువ ఫీజుతో అంద‌రికీ ద‌శాబ్దాలుగా సేవ‌లు అందిస్తున్నార‌ని కొనియాడారు. డాక్ట‌ర్ మ‌ధుసూధ‌న శాస్త్రి వైద్య వృత్తిపరమైన బాధ్యతల నిర్వహణలో అందరికీ ఆదర్శప్రాయుల‌ని, త‌మ‌ తండ్రి గారి నుంచి, త‌న వరకు ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉంద‌ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మధుసూదన శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. 

నెల్లూరులో ప్రముఖ వైద్యులైన డాక్టర్ మధుసూదన శాస్త్రి మృతికి న‌గ‌రంలోని ప‌లువురు సంతాపం తెలిపారు. భారీగా జ‌నం ఆయ‌న అంతిమ యాత్ర‌లో పాల్గొని నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments