Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులపై సీఎం జగన్ విఫల ప్రయోగం : సోమిరెడ్డి

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (08:52 IST)
నవ్యాంధ్రకు మూడు రాజధానులను నిర్మిస్తామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రయోగం విఫలమైందని ప్రజలకు బాగా అర్థమైందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కానీ, ప్రజలను మభ్యపెట్టడానికి వైకాపా నేతలు దాన్నే పట్టుకుని వేలాడుతున్నారన్నారు. 
 
ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నేత విజయసాయి రెడ్డి బృందం ఉత్తరాంధ్రను తమ కబంధహస్తాల్లో పెట్టుకొని అక్కడి సంస్కృతిని నాశనం చేస్తుంటే, వారిని ఎదుర్కోవడం చేతగాక ధర్మాన వంటి దద్దమ్మ మంత్రులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులను అవాకులు చెవాకులు పేలడం సరికాదన్నారు. 
 
నిజం చెప్పాలంటే అనంతపురం నుంచి అమరావతికి రావాలంటే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందన్నారు. కానీ, విజయవాడ నుంచి మరో ఆరు లేదా ఏడు గంటలు ప్రయాణిస్తేగానీ వైజాగ్ రాదని గుర్తుశారు. అమరావతి అనేది నవ్యాంధ్రకు నడిబొడ్డున ఉన్న రాజధాని అని దాన్ని వదిలిపెట్టి.. ఒక మూలన పెట్టాలని ఆనడంలో విజ్ఞత లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments