Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:28 IST)
ఇటీవల కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన హత్య కేసులోని మిస్టరీ వీడిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న యువతి... తన ప్రియుడుతో కలిసి టెక్కీ భర్తను హత్య చేసింది. దీనిపై స్థానిక పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు గుట్టు బహిర్గతమైంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రైల్వే కోడూరుకు చెందిన షబ్నా అనే యువతికి అబ్దుల్ ఖాదర్ అనే టెక్కీతో పెద్దలు పెళ్లి చేశారు. అయితే, షబ్నాకు అప్పటికే ప్రిన్స్ అనే ప్రియుడుతో శారీరక సంబంధం కూడా ఉంది. దీంతో ఖాదర్‌తో పెళ్లి ఇష్టంలేదు. ఈ విషయాన్ని తన ప్రియుడు ప్రిన్స్‌కు చెప్పింది. వారిద్దరూ కలిసి కిరాయి ముఠా సభ్యులతో కలిసి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. 
 
ఈ కేసులో భార్య షహ్నాతో పాటు... ప్రిన్స్, అతనికి సహకరించిన దీనదయాళ్ బాబు, సెల్వందేవ్‌ అనే కిరాయి ముఠా సభ్యులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఖాదర్‌తో పెళ్లి తనకు ఏమాత్రం ఇష్టంలేదనీ, ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు.. అత్తమామలకు చెప్పినా వారు వినిపించుకోకుండా తనకు అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేశారని అందుకే హత్య చేయించినట్టు నిందితురాలు షబ్నా వాంగ్మూలం ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments