Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల కంటే పాములే ఎక్కువ ఉన్నాయి!

జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందే రోగుల కంటే పాములు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట ఆసుపత్రి మెడికల్‌వార్డులోని ఓ గదిలో 14 పాముపిల్లలు, మొన్న మరో రెండు పిల్లలన

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (11:24 IST)
జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందే రోగుల కంటే పాములు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట ఆసుపత్రి మెడికల్‌వార్డులోని ఓ గదిలో 14 పాముపిల్లలు, మొన్న మరో రెండు పిల్లలను వైద్య సిబ్బంది చంపి వేశారు. శనివారం ఉదయం ఇదే వార్డులోని మరుగుదొడ్డి నుంచి రెండు పాములు రావడం వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో ఇటు రోగులు, అటు వైద్య సిబ్బంది హడలెత్తిపోతున్నారు.
 
రోగులు ఎక్కడబడితే అక్కడ తినుబండారాలను వేస్తుంటారు. దీంతో ఎలుకలు, పందికుక్కలు రావడంతో వీటిని తినడానికి పాముల సంచారం పెరిగింది. మెడికల్‌ వార్డులోని నర్సుల గదిలోని మరుగుదొడ్డి కిందిభాగంలో ఇందుకు రంధ్రం ఏర్పాటు చేసుకున్నాయి. చంపిన ఎలుకలను కొంతకాలంగా పాములు మరుగుదొడ్డి కిందిభాగానికి తీసుకెళ్తున్నా యి. ఇటీవల గుడ్లు పెట్టడంతో పాముపిల్లలు బయటకు రావడంపై ఆందోళన నెలకొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments