Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిషన్ భగీరథ.. పైప్ లైన్‌లో పాము... పరుగులు తీస్తే?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (15:49 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంటికీ తాగు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల పైప్ లైన్లను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఇలా ఏర్పాటు చేసిన వాటర్ పైపుల్లో ఓ పాము కనిపించింది. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. 
 
మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని చేవెళ్ల మండలం, మల్కాపూర్ గ్రామంలో నీళ్లు అందిస్తుండగా, ఒక్కసారిగా వాల్వ్ నుంచి పాము బయటకు వచ్చింది. అయితే ఆ పాము అప్పటికే చనిపోయింది. పామును చూసే సరికి అందరూ పరుగులు తీశారు. కానీ పాము చనిపోయిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్యాప్ ద్వారా వస్తున్న నీటిని తాగేందుకు ప్రజలు జడుసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments